రాయలసీమలో గత కొద్ది నెలలుగా నకిలీ మద్యం పై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయలసీమా రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు నేడు ఏక కాలంలో కెఈ ప్రతాప్,అయ్యప్ప,పుట్లూరు శ్రీను ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. మూడు బృందాలుగా ఏర్పడి డోన్ టీడీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ …
Read More »జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !
మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …
Read More »మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయం – 20,677 కోట్లు ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు ఆరోగ్యశ్రీ౼1740కోట్లు కార్మికశాఖ౼978.58కోట్లు న్యాయ శాఖ౼937.37కోట్లు రైతు భరోసా౼8750కోట్లు ఉచిత విద్యుత్౼4525కోట్లు ధరల స్థిరీకరణ౼3000కోట్లు పెన్షన్. ౼12801కోట్లు …
Read More »