లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉరు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, …
Read More »