ఏపీలో మరోసారి అత్యంత దారుణంగా మహిళపై టీడీపీ నేతలు దాడి చేశారు. పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన సోమవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత టీడీపీకి చెందిన …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గురు శేఖర్బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా …
Read More »ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!
తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …
Read More »కర్నూల్ జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు …
Read More »అనంతలో టీడీపీకి షాక్ …మా ప్రాణమున్నంత వరకు వైఎస్ జగన్తోనే..!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయకపోవడమే గాక అన్యాయలకు అడ్డగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాయలసీమలో మరి దారుణంగా పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రాణమున్నంత వరకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తోనే ఉంటామని …
Read More »ఏపీలో దళితులపై పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల అరాచకాలు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకు చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు ..ఘోరాలు లేవు .ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ,స్థానిక ఓటర్లను వేధిస్తూ దాడులకు తెగ బడుతున్నారు.ఈ క్రమంలో పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్ లో గత ఎనిమిది ఏండ్లుగా నీలం అమర నాథ్ సాయంత్రం సమయంలో ఒక బండి పెట్టుకొని టీ టిఫెన్ సెంటర్ను పెట్టుకొని బ్రతుకు బండి నడిపించుకుంటున్నాడు. అయితే తను నడుపుతున్న …
Read More »ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!
ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »