బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని …
Read More »బిగ్ బిలియన్ డేస్ సేల్ను ప్రారంభించిన ఫ్లిప్కార్ట్.. ఆఫర్లే ఆఫర్లు
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సైట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ను ఇవాళ ప్రారంభించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రాగా రేపటి నుంచి స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై ఆఫర్లను అందివ్వనున్నారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ప్రొడక్ట్స్పై ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఆఫర్లను అందివ్వనున్నారు. కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్లో టీవీలు, స్మార్ట్ …
Read More »గూగుల్ షాపింగ్ పోర్టల్ లాంచ్…దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులు
మనదేశంలో ఆన్లైన్ షాపింగ్నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్ఫాంను గురువారం లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి …
Read More »