ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు, ఎంపీకు తప్పిన ప్రమాదం…నేతలు, కార్యకర్తలు పరుగులు
వైసీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరియు ఒక ఎంపీకి పెద్ద పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి ,ఆర్థర్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి మరియు నేతలు , కార్యకర్తలు వెళ్లారు. ప్రారంభించేందుకు నంద్యాల ఎంపీ పోచాల బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లారు. కాగా సిద్దాపురం లిప్టును …
Read More »మాట నిలుపుకున్న వైఎస్ జగన్.. కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు
శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఒక స్థానం నుంచి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్కు గడువు ముగియనుండడంతో వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా …
Read More »శ్రీశైలం అందాలను ట్వీట్ చేసిన కేటీఆర్
కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి 6,61,760 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. దీంతో …
Read More »నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …
Read More »కర్నూలు ఏఎస్పీగా దీపిక పాటిల్..!
కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక పాటిల్, నంద్యాల ఓఎస్డీగా ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇక్కడ ఏఎస్పీగా ఉన్న ఆంజనేయులును నంద్యాల ఓఎస్డీగా ప్రభుత్వం నియమించింది. ఈ స్థానంలో తిరుపతి ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న దీపిక పాటిల్ను నియమించింది. ఇద్దరూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఆంజనేయులు ఈ ఏడాది …
Read More »కర్నూల్ జిల్లాలో చంద్రబాబుకు షాకిచ్చిన గౌరు దంపతులు..తిరిగి వైసీపీలోకి
2019 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వీడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున గౌరు వెంకట్ రెడ్డి భార్య చరిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. …
Read More »కర్నూల్ మేయర్ పీఠం – పోటీ చేయాలని యస్వీ విజయ మనోహరి పై కార్యకర్తల ఒత్తిడి !
గడిచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైస్సార్సీపీ పార్టీ అదే ఊపులో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది . గడిచిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేల సీట్లు సాధించిన అధికార పార్టీ అదే మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయాలని పధకాలు రచిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన నవరత్నాలని ఇప్పటికే అమలు చేయటం మొదలుపెట్టిన సీఎం జగన్ మరో ముఖ్యమైన హామీని అమలుచేయటానికి …
Read More »కర్నూల్ లో ఇస్మార్ట్ శంకర్ టీమ్ హల్ చల్..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, …
Read More »బ్రేకింగ్ న్యూస్… విజయమ్మకు భూమా అఖిలప్రియ ఫోన్..జగన్ అన్నకు క్షమాపణలు చెప్తాం
కర్నూలు జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతలు భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి. వీరిద్దరూ ఇపుడు లేరు. దీంతో వీరి వారసులుగా భూమా అఖిల ప్రియా రెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డిలు రాజకీయాల్లో ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ… తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… …
Read More »