ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి …
Read More »బైరెడ్డికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటానంటున్న శ్రీరెడ్డి..తర్వాత చచ్చినా పర్లేదట !
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. కర్నూల్ రాజకీయాల్లో ఈయనో సంచలనం.కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి విజయంలో కీలకపాత్ర పోషించారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి తమ్ముడి కొడుకే సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్లో మాస్ లీడర్గా పేరొందారు బైరెడ్డి. ఈ యువనేతను గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ …
Read More »కర్నూల్ జిల్లాలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఎమ్మార్వో
కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు జె.రామేశ్వరరెడ్డికి చెందిన పొలం పాసు బుక్కును ఆన్లైన్లో ఎక్కించేందుకు తహసీల్దార్ లంచం డిమాండ్ చేయగా.. ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలోని బృందం తహసీల్దార్ గోవింద్ సింగ్ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. గోవింద్ సింగ్ బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. …
Read More »కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం..ఈసారి ఎన్ని తలలు పగులుతాయో..!
ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు…అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి ఉత్సవ …
Read More »కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు.. బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా నేడు విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు పోలీసులు కూడా చిరు సినిమా కోసం పడిగాపులు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే ఆన్ డ్యూటీలో ఉండి …
Read More »శ్రీశైలం జలాశయం1982 తర్వాత.. మళ్లీ ఇప్పుడు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్ ఉత్పాదన అనంతరం రెండు పవర్ హౌస్ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. అలాగే …
Read More »16 ఏళ్ల తరువాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్బాబు
సూపర్ స్టార్ మహేశ్బాబుకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒకటి. ఈ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో ప్రకాశ్రాజు, మహేశ్బాబు మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా నిలిచింది. తాజాగా మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్ మీద ఓ కీలక సన్నివేశాన్ని కొండారెడ్డి బురుజు సెంటర్లో చిత్రీకరించనున్నారు. దీనికి …
Read More »రాగల మూడు రోజులు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు …
Read More »మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా..పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు నీరు
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతో సహా ఆ ప్రాంతమంతా మునిగిపోయి లోపలి కోనేటిలోకి వరదనీరు చేరింది. దీంతో రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది. ఇది మహానంది క్షేత్ర చరిత్రలోనే ప్రప్రథమం అని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులెవ్వరూ స్వామి వారి …
Read More »కర్నూల్ జిల్లాలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్..అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులుగా …
Read More »