Home / Tag Archives: kurnool (page 24)

Tag Archives: kurnool

18 మంది అమ్మాయిలు… కర్నూలు కొత్త బస్టాండు వద్ద వ్యభిచారం

ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నా వారిని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్‌ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్‌ పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్టాండు వద్ద విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటీవల అక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు యువకుల పాటు 18 …

Read More »

కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంఛలనం….!

ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు కూడ ఇదే పరిస్థితి. వీరి దెబ్బకు చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం …

Read More »

బ్రేకింగ్ న్యూస్ …కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ..!…

వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ ఏర్పడిన కర్నూల్ స్థానిక సంస్థల స్థానానికి 2018 జనవరి 12 న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకుగానూ దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్ధి దండు శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో శేషుయాదవ్ పై గూడూరు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేయగా వాస్తవమని తేలడంతో …

Read More »

జగన్ కర్నూల్ ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఇదే…!

ఏపీలో ఇప్పటి వరకూ  జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ …

Read More »

నేను గెలిచి విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా వైసీపీ నేత జగన్ తో చర్చ…!

రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది .ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో..కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ను అధిష్టానం ఎంపిక చేసింది అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ …

Read More »

కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ….కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తవ్వకాలను ప్రారంబించిన సంగతి తెలిసిందే . గత వారం రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మెటల్ డిటెక్టర్ల …

Read More »

ఆదివారం తవ్వకాల్లో కొన్ని బయటపడ్డాయి…అవి..ఏంటివి…?

కొన్నేళ్లుగా కర్నూల్ జిల్ల చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ …

Read More »

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat