Home / Tag Archives: kurnool (page 22)

Tag Archives: kurnool

కర్నూల్ ల్లో వైఎస్‌ జగన్‌ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి….ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్

భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్‌ జగన్‌ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …

Read More »

కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!

కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య మ‌రో సారి విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి. ఇద్ద‌రి మ‌ధ్య అస‌మ్మ‌తి రాగాలు ఎక్కువ అవ‌డంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..!

ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం …

Read More »

వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?

ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి …

Read More »

కర్నూలు జిల్లాలో అత్యాంత దారుణం..అక్రమ సంబంధం..మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి..!

కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. …

Read More »

కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ హత్య…భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో అనుమానంతో కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..! మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని …

Read More »

ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!

ఈటీవీలో ప్రాసారమయ్యో జబర్ధస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి.. వెండితెరపై కూడ ఓ వెలుగు వెలుగుతుంది. గుంటూర్ టాకీన్ అనే చిత్రంలో గ్లామర్‌ లుక్ లో కనిపించి సందడి చేసిన ఈ హాట్ బ్యూటీ తన తదుపరి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. కొంచెం పేరు తేచ్చుకోగానే, ప్రోగ్రామ్స్ కి ముఖ్య అతిదిగా పిలుస్తూ ఉంటారు. see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..! అలానే రేష్మీని …

Read More »

గత ఎన్నికల్లోనే 11 గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ లో 14 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం ..మహిళ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని..అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ లేనిపోని మోసపూరిత హామీలన్ని ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాలోని నంద్యాల్లో వీఆర్, ఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల …

Read More »

కర్నూలు రేవ్‌ పార్టీలో ఆశ్లీల నృత్యాలు చేసిన అమ్మాయిలు వీరే..ఎక్కడి వారో తెలుసా

విదేశాలకే పరిమితమైన రేవ్‌ పార్టీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఏపీలోని కర్నూలు నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ టీమ్స్ … లాడ్జీపై దాడులు చేశారు. అయితే ఒక ఎరువుల కంపెనీ తమ …

Read More »

కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం..ఉద్రిక్తత

ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్‌ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat