Home / Tag Archives: kurnool (page 13)

Tag Archives: kurnool

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌..టీడీపీ చెప్పు చేతల్లో ఉన్నతాధికారులు

శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తాను చెప్పిందే వేదం అన్నటుగా వ్యవరిస్తున్నారు.ఇదేంటని ఎవరైనా అడిగితే తన అధికారాని ఉపయోగించి భూములు ఆక్రమించారని నోటీసులు పంపించి..తప్పుడు కొలతలు వేసి పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తాడు.అసలు విషయానికి వస్తే పదవిలో ఉన్న ఏ అధికారి ఐన సరే అధికార మరియు ప్రతిపక్ష నేతలకు కచ్చితంగా గౌరవిస్తారు. ఈ అధికారి మాత్రం అధికారపార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు. …

Read More »

పత్తికొండలో టీడీపీకి, పదవికి రాజీనామా..?

కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో టీడీపీ నేత రాజీనామా కలకలం రేగింది. టీడీపీకి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వరలక్ష్మి సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధిగా తనను డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి గుర్తించకపోవడం మన్తస్తాపం చెందిన వరలక్ష్మి టీడీపీకి గుడ్‌ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈరోజు(గురువారం) తన అనుచరులతో జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీసీ ఓట్లతో గెలిచి కేఈ కృష్ణమూర్తి …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఓడిపోయే ఫస్ట్ సీట్ ఇదే..భారీ మెజార్టీతో వైసీపీ విజయం..!?

వైఎస్ జగన్ వర్గం బలంగా ఉన్న జిల్లా, గత ఎన్నికల్లో టీడీపీని ఆదరించని జిల్లాల్లో ఒకటైన జిల్లా, ఒకరకంగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ కి కంచుకోటల్లో ఒకటైన జిల్లా…అదే కర్నూల్ జిల్లా. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎత్తులు, పైఎత్తుల్లో బిజీగా ఉంటున్నాయి. ఏఏ సీట్లలో పార్టీ పరిస్థితి ఏంటి.. నేతల స్టామినా ఏంటి లాంటి లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఎక్కడ ఎవర్ని నిలబెడితే గెలుపు ఖాయమో సర్వేలు …

Read More »

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ..వైఎస్ జగన్‌ సమక్షంలో 2వేల మందితో వైసీపీలో చేరిన కోట్ల

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి గురువారం వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, …

Read More »

ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా ఎస్పీవై రెడ్డి…మరి అఖిలప్రియ

కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరోసారి కర్నూల్ జిల్లాలో కలకలం చోటుచేసుకునే ఎపిసోడ్ మొదలైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావడంతో…అఖిలప్రియ దారి ఎటు వైపో మరి. నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏవీ …

Read More »

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి 100 వాహనాలతో కడపకు కోట్ల

ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలోని రాజకీయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలో తాను పట్టు వదిలేదిలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇందుకు తగ్గట్లుగానే …

Read More »

టీడీపీలో చేరికను ఖండించిన కోట్ల.. ఖచ్చితంగా వైసీపీలోకి

కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు …

Read More »

బుట్టా రేణుక.. వైఎస్ జగన్ నిన్ను కర్నూల్ కి ఎంపీని చేశాడు… కాని నువ్వు ఏం చేశావ్..?

కర్నూలు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలోకి చేరనున్నారు. కోట్లకు తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. కేవలం కర్నూలు ఎంపీ టికెట్ మాత్రమే కాకుండా, కోట్ల తనయుడికి లేదా కోట్ల భార్యకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నారట. డోన్ లేదా ఆలూరు ఎమ్మెల్యేగా వారిలో ఒకరు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. …

Read More »

కర్నూల్ జిల్లాలో కేఈ కావాలా.? కోట్ల కావాలా.? తేల్చుకో చంద్రబాబు..!

డీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్‌ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. అంతేకాదు ఎన్నోసార్లు ఈ రెండు ఫ్యామీలీలు..ఒకరు మీద ఒకరు పోటి …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఒక్కసారిగా వేడెక్కిన కర్నూలు రాజకీయం

అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు త‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat