Home / Tag Archives: ktrbrs (page 18)

Tag Archives: ktrbrs

తెలంగాణ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్….

తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గ కేంద్రమైన జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల అర్బన్, రూరల్,మరియు మున్సిపల్ పరిదిలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,ఎంపీపీలు ములాసపు లక్ష్మి,పాలేపు రాజేంద్రప్రసాద్,జెడ్పీటీసీ మహేష్,స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,పాక్స్ …

Read More »

విప్ అరికెలపూడి గాంధీ ,ఎమ్మెల్యే కేపీ అధ్యక్షతన GHMC,NMC అధికారులు సమావేశం

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అధ్యక్షతన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు కమిషనర్ రామకృష్ణా రావు గారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో JNTU నుంచి ప్రగతి నగర్ వరకు మరియు నిజాంపేట్ లో రోడ్ వెడల్పు, ఫ్లైఓవర్ నిర్మాణ, SNDP నాలా నిర్మాణ పనులు, అంబీర్ చెఱువు …

Read More »

కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. జనవరి 18 నుంచి జూన్‌ 15 వరకు వంద రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 85 శాతానికిపైగా కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటికి 74 రోజుల పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 42 లక్షల 30 వేల 576 …

Read More »

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి  ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ …

Read More »

హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐటీ కారిడార్‌ లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ -2 ఫ్లైఓవర్‌ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. …

Read More »

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌   డబుల్‌ బెడ్‌ రూం   ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో …

Read More »

సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌   మంచి విజన్‌ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్‌లైన్‌ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన సీనియర్‌ సిటిజన్స్‌ డేకేర్‌ సెంటర్‌ను   మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …

Read More »

1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని …

Read More »

వరంగల్ కు సీఎం కేసీఆర్

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రితో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు సమాచారం.

Read More »

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యాసంస్థ‌లు సత్తా

 తెలంగాణలో ఈ రోజు విడుదలైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లోనూ గురుకుల విద్యాసంస్థ‌ల విద్యార్థులు మెరిశారు. టీఎస్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్స్ 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 72.39 శాతం ఉత్తీర్ణ‌తతో చివ‌రి స్థానంలో నిలిచాయి. ప‌ది ఫ‌లితాల్లో నిర్మ‌ల్ జిల్లా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 99 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat