ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే పాదయాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ జగన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో – ” కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో …
Read More »వైఎస్ జగన్ 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు… రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే ధ్యేయంగా.. గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. …
Read More »నీ అందం చూసి తట్టుకోలేకపోతున్నా – ఫిదా అయ్యా ..నువ్వు లాడ్జీకి రావాల్సిందే -ఎస్సై …
పోలీస్ లు అంటే ప్రజలని రక్షించే వారు.. కానీ ప్రస్తుతం ఏపీలో కొంతమంది పోలీస్ లు రక్షించాల్సింది పోయి మహిళలనును మానసికంగా, లైంగికంగా వేధించసాగుతున్నారు. మరి ఎంత నీచంగా మాట్టాడుతున్నారంటే …. కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ భాగోతం చూడండి నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్కి రావా ప్లీజ్ అంటూ వేధిస్తూ. రకరకాల పిచ్చి చేష్టలతో వేధిస్తున్నారు. తాజాగా ఈ ఘటన కృష్ణా జిల్లా లోని నూజివీడులో …
Read More »