నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ పార్టిలో చేరుతారన్న ఉహగాణాల్ని మంత్రి జగదీష్రెడ్డి కొట్టి పారేశారు. నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో …
Read More »బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా …
Read More »త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …
Read More »మద్యం త్రాగి అసెంబ్లీకి వచ్చిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి ..ప్ల కార్డులు ప్రదర్శించారు. మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విరిచి గవర్నర్ మీదకు విసిరేశాడు.అయితే అది పైన ఉన్న గాంధీ బొమ్మను తాకి శాసనసమండలి చైర్మన్ స్వామీగౌడ్ …
Read More »మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగితాలు ,ప్ల కార్డులు ,బడ్జెట్ గురించి పంపిణి చేసిన ప్రతులను చించి గవర్నర్ మీదకు విసిరారు. మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేసి హెడ్ ఫోన్ విరిచి మరి …
Read More »గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …
Read More »మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం ….
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు సోమవారం హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటి చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన మరోసారి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు …
Read More »శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »కాలు దువ్వలేక…కామ్ అయిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్…
కాంగ్రెస్ రెబల్ నేతలుగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు …
Read More »