ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్’ రీమేక్తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్లో మెగాస్టార్ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్ విషయానికొస్తే.. బ్రదర్, సిస్టర్ …
Read More »డ్రగ్స్ కేసులో సంచలనం
శాండల్వుడ్లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో …
Read More »సూర్యకు జోడిగా ఆండ్రియా
‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్తో చేయబోతున్నది సూర్య కెరీర్లో 40వ సినిమా. కలైపులి యస్ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …
Read More »హీరోయిన్ పై దాడి
కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది యువకులు దాడి చేశారు. బెంగళూరులోని పబ్లిక్ పార్క్లో స్నేహితురాలితో కలిసి వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. పబ్లిక్ పార్క్లో అసభ్యకరమైన దుస్తులు ధరించి ఇలా చేయడం ఏంటి అని మందలించడంతో ఈ వివాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి రోజు పార్క్లో వర్కవుట్స్ చేస్తున్న సంయుక్తపై ఎవరో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులు వచ్చినట్టు సమాచారం. సంయుక్తపై …
Read More »జూనియర్ రాఖీ భాయ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్కి …
Read More »సౌత్నే టార్గెట్
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …
Read More »నిర్మాతగా కీర్తి సురేష్
మహానటి’తో జాతీయ అవార్డుని దక్కించుకున్న నటి కీర్తి సురేశ్.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్దే’ మహేశ్ 27వ చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ ఓటీటీలో విడుదలైంది. ఇదే బాటలో కీర్తి నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుదలవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్వరలోనే కీర్తిసురేశ్ నిర్మాతగా …
Read More »నిత్యానంద కైలాసానికెళ్తానంటున్న హీరోయిన్..?
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో …
Read More »తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్కు నెగటివ్ …
Read More »పెళ్లి కొడుకుగా శర్వానంద్
2020 అస్సలు బాగోలేదని అందరూ పెదవి విరుస్తుంటే టాలీవుడ్లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొరకదంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి ఇప్పటికే వివాహలు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. మరోవైపు మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ అవగా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ నటి షాలిని తమిళ దర్శకుడు మనోజ్తో ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో యువ కథానాయకుడు …
Read More »