1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …
Read More »రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన కోడెల..సిగ్గులేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి..?
మొన్న 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది కోడెల శివప్రసాద్రావు రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు పోలీసులు పట్టించుకోకపోయిన అక్కడ జనం మాత్రం ఊరుకోలేదు.. కోడెల, తనతో పాటుగా వచ్చిన నాయకులను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు.అయితే ఇంత జరిగిన బుద్ధి రాని కోడెల ఇప్పుడు కొత్తగా జోస్యం చెబుతున్నారు.టీడీపీ ఏకంగా 130 స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు.మళ్లీ …
Read More »సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా కోడెల దోపిడి ,దౌర్జన్యమే..రోడెక్కించిన ఆడియో
గుంటూరు జిల్లా సతైనపల్లిలో సభాపతి కోడెల, కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి అవినీతి,దందాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.అధికారం ఉందికదా అని శివ ప్రసాద్ కుటుంబ మొత్తం అవినీతికి పాల్పడుతుంది.ఈమేరకు ప్రతిపక్షాలు వాళ్ళ అవినీతి,దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అంతే కాదు న్యాయ విచారణ కోసం దర్నా చేస్తే వారిని ఆరెస్ట్ చేసి సత్తెనపల్లిలో 144 సెక్షన్ అమలుచేశారు. తాజాగా కోడెల, ఆయన కుమారుడి నేర చరిత్ర గురించి ఓ ఆడియో …
Read More »సత్తెనపల్లి లో ఎక్కడ చూసినా కోడెల శివప్రసాద్ నేరాలు..బట్టబయలు చేసిన వీడియో
అభివృద్ధి పేరున సభాపతి కోడెల, ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి లు అవీనీతికి పాల్పడుతున్నారన్నాని, ఆ దందాపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కోడెల శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా సతైనపల్లిలో ఇంతకముందే ఎన్నో సార్లు దర్నాలు కూడ చేశారు. అంతేకాదు సతైనపల్లిలో శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ కోసం దర్నా …
Read More »924 ఓట్లతో గెలిచిన కోడెల శివ ప్రసాద్ కుటుంబానికి ..అక్రమాలు,అవీనితిలో డాక్టరేట్
ఆంద్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసే నేరాలను ఎప్పటికప్నుడు నిలదీస్తూ..ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంక ల్పయాత్ర చేపట్టి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సత్తెనపల్లిలోకి ప్రవేశించడం చరిత్రాత్మక సంఘటన. పాదయాత్రలో బాగంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. . ప్రజా సంకల్ప …
Read More »ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు స్పీకర్తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అట్టహాసంగా ప్రారంబించారు. ఇక జగన్ పాదయాత్రకి మూడురోజులుగా జనంలో వస్తున్న స్పందన చూసి టీడీపీ వర్గీయులకు మింగుగు పడడంలేదు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …
Read More »ఏపీలో మరో బారీ స్కాం చేస్తూ.. అధికారులను బెదిరిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాద్..!
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గతంలో ఓ ప్రముఖ పత్రిక సంచలన సంచలన కథనాన్ని ప్రచురించింది. పశువులకి జబ్బు చేసినప్పుడు వాడే యాంటీబయోటిక్స్ నకిలీవి తయారు చేసి వాటిని ప్రభుత్వ ఆస్ప్రత్రులకు విక్రయిస్తున్నారని సదరు పత్రిక ఓ భారీ కథనాన్ని ప్రచురించింది. కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీ ప్రభుత్వ పశువైధ్యాశాలలకు సరఫరా చేస్తోందని.. అయితే సేఫ్ కంపెనీ నాసిరకం మందులు సరఫరా చేస్తోందని ఆ …
Read More »