తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించడం ఒక చారిత్రాత్మక అవసరం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే …
Read More »తగ్గేదేలే.. వెహికల్ ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన క్రేజ్!
హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి భారీ స్పందన వచ్చింది. తమకు నచ్చిన నంబర్ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెహికల్ ఓనర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. TS 09 FV 9999 నంబర్ కోసం రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తి పోటీపడి రూ.4,49,999 లక్షలు వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నారు. TS 09 FW 0001 నంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ సంస్థ …
Read More »తెలంగాణలో 24గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »ఖైతరాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై తొలి పూజ
ఖైతరాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయడం తన అదృష్టమన్నారు. కరోనాను విఘ్నేశ్వరుడు పారదోలాలి. ప్రతి ఒక్కరూ …
Read More »బీ అలెర్ట్.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. !
రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్తె. తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. ఖైరతాబాద్కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి చనిపోయాడని, …
Read More »మారుతీరావు ఆత్మహత్య కేసు మిస్టరీ..ఆ 2 గంటలు అసలేమి జరిగింది..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మరణంపై పోలీసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.మారుతీరావుది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు కానీ ప్రూప్ లు కానీ పోలీసులకు లభించలేదు. అయితే మరోవైపు మారుతీరావు …
Read More »బాలాపూర్ లడ్డూ ఏ ఏడాది ఎంత ధర
వినాయక చవితి అంటే ముందు గుర్తోచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ. అంతగా ఈ రెండు ప్రాచుర్యం పొందాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ముప్పై తొమ్మిదేళ్ల కింద అంటే సరిగ్గా 1980లో ఏర్పాటైంది. కానీ లడ్డూ వేలం మాత్రం పద్నాలుగేళ్లు అంటే 1994లో మొదలైంది. అప్పట్లో కొలను మోహాన్ రెడ్డి రూ. 450కే దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి మరల అతనే రూ.4,500లకు సొంతం చేసుకున్నాడు. …
Read More »ఖైరతాబాద్ మహా గణపతి నమూనా చిత్రం వచ్చేసింది..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నాడు. మొత్తం 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు . మే 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణపతి విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. …
Read More »