తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇవాళ నాగర్ కర్నూల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి లక్ష్మారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీధర్ ,ఎమ్మెల్యేలు, బాలరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,జక్కా రఘునందన్ రెడ్డి తో కలిసి పరిశీ లించారు. see also : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! ఈ …
Read More »