సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్రదర్శనలు జరిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్లో అయితే రంగస్థలం సినిమా అత్యధిక అవార్డులు అందుకుని సత్తా …
Read More »