Home / Tag Archives: kcr (page 550)

Tag Archives: kcr

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..కొత్త స‌చివాల‌యం..సీఎం కేసీఆర్ క్లారిటీ …

తెలంగాణ నూత‌న స‌చివాల‌యం నిర్మాణం స‌హా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్ప‌ష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఇలాంటి రాష్ర్టానికి త‌గిన రీతిలో స‌చివాలంయ ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించార‌ని దానికి త‌గిన‌ట్లుగా తాము ముందుకు సాగుతున్నామ‌న్నారు. ప్రగతి …

Read More »

టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పంద‌న

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్య‌ల‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …

Read More »

ఢిల్లీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై కేసీఆర్ అదిరిపోయే రిప్లై…

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీపై ఇతర పార్టీలకు చెందిన విమ‌ర్శ‌కులకు గులాబీ ద‌ళ‌ప‌తి, సీఎం కేసీఆర్ సూప‌ర్ క్లారిటీ ఇచ్చారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్‌తో సంబంధాల విష‌యంలో స్ప‌ష్టంగా స్పందించారు. హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్ 2018 కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యులంతా ప‌ద‌వుల్లో ఉన్నార‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యాన్ని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌స్తావించ‌గా…వారసత్వంపై …

Read More »

ఒక్క ష‌ర‌తుతో సీఎం కేసీఆర్ రిప్లై…

దేశానికి రాజ‌ధానిగా తెలంగాణ‌..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జ‌రుగుతున్న ప్రచారం…ఈ విష‌యంలో అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విష‌యంలో సూప‌ర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ల‌పై ఏమ‌ని అంటార‌ని రాజ్‌దీప్ ప్ర‌శ్నించ‌గా…దేశానికి …

Read More »

తెలంగాణను ఏపీలో కలపకముందే ధనిక రాష్ట్రం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్ క్లేవ్ -2018 సదస్సులో పాల్గొన్నారు .ఈ సదస్సులో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఇంకా ఏ విషయంలో అయిన సరే ఎప్పటికి …

Read More »

టీడీపీని టీఆర్ఎస్‌లో క‌ల‌ప‌డం బెస్ట్- మోత్కుప‌ల్లి

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్భంగా …

Read More »

మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుకుందామంటే..మంత్రి దేవినేని నో చెప్పేశాడే…

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ర్టాల‌ మ‌ధ్య ఉన్న కీలక‌మైన నీటి వివాదాన్ని ప‌రిష్క‌రించుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ముంద‌డుగు వేయ‌గా….ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నో చెప్పారు. చ‌ర్చ‌ల కంటే..ర‌చ్చ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై ఏపీ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ లేఖ‌కు స్పందించిన మంత్రి దేవినేని …

Read More »

పాడి రైతుల‌కు గేదెలు…50% సబ్సిడీ…

స‌బ్బండ‌వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న‌ తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్‌లో ఒక గేదె ఉండనుంది. యూనిట్‌ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర …

Read More »

మేడారం జాత‌ర‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…

2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat