తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను …
Read More »అహ్మదాబాద్ లో పర్యటించిన మంత్రి జోగురామన్న..
అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖ మాత్యులు జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు , ఎం.బిసి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ సందర్శించారు. ఆధునిక యంత్రాల ద్వారా తయారవుతున్న పాత్రలను, యంత్రాల యొక్క పని తీరుని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. …
Read More »రాజ్యసభ ఎంపీగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రమాణ స్వీకారం..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …
Read More »పాలమూరులో కాంగ్రెస్ నేతలను దుమ్ము దులిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు …
Read More »మంత్రి కేటీఆర్ కు యావత్తు జర్నలిస్టు లోకం ఫిదా ..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స …
Read More »హైదరాబాద్ వాసులకు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు కార్యక్రమాలను అమలు చేస్తూ విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలను మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.అందులో భాగంగా నగరంలో పలు మార్గాలను కల్పుతూ రెండో విడత మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు …
Read More »అవసరమైతే అమ్మ ఒడి వాహనాలు పెంపు ..!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలను ఇటివల ప్రవేశపెట్టిన సంగతి విదితమే.అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాహనాలను ప్రభుత్వం చేకూర్చింది.తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ల కోసం పలుమార్లు ఆస్పత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.ఈ క్రమంలో తల్లిబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం ఇప్పటికే రెండు వందల నలబై ఒకటి …
Read More »మరో 18వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధం ..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖాలో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే నెలలో రెండో వారం లేదా మూడో వారంలో నోటిపికేషన్ విడుదల చేయడానికి పోలీసు శాఖ సిద్ధమవుతుంది.ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తొమ్మిది వేల ఆరువందల కానిస్టేబుల్ పోస్టులు,ఐదు …
Read More »