టీఆర్ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో రైతుసంక్షేమాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నదని యావత్ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ, రైతుబంధు పెట్టుబడి సాయం ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంపు, రైతుసమన్వయ సమితులకు గౌరవ భృతి కల్పిస్తామని హామీ ఇవ్వడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణ మాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఏడాది నుంచే రూ.4వేలకోట్ల చొప్పున నాలుగు దఫాల్లో …
Read More »తెలంగాణ సీఎంగా కేసీఆరే రావాలి…
ఏపీ విడిపోతే.. తెలంగాణను చిమ్మంజీకట్లు కమ్ముకుంటాయనీ.. సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్కుమార్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు! కానీ ఇప్పుడు చూడండి. వెలుగు రేఖలతో తెలంగాణ ఎట్లా విరాజిల్లుతున్నదో.. 24 గంటల ఉచిత విద్యుత్తో దేశానికే గర్వకారణంగా తెలంగాణ నిలుస్తున్నదనీ.. మల్లా టీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం అయితేనే.. రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది. దేశంలో ఒకప్పుడు వ్యవసాయరంగం 75% వాటా ఉండేది. కానీ నేడు అది 52% …
Read More »త్వరలో హిమాలయాలకు కోమటిరెడ్డి ..!
నల్లగొండలో టీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల …
Read More »రాములమ్మా దీనికి సమాధానముందా..!
తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నలా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్లు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమి అన్నారు.ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయం లో పండుగల గూర్చి పట్టించుకోలేదని, తెలంగాణ భవన్లో …
Read More »బాబును చూసి టీడీపీ నేతలే భయపడరు.!
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »మంత్రి కేటీఆర్తో సంజయ్బారు చమత్కారం..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహాదారు సంజయ్బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్కు సీనియర్ సిటిజన్ ఫ్యాన్స్ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశంసతో కూడిన చమత్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్ సిటిజన్ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు. ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు …
Read More »హరీశన్నా.. మా ఊరికి రండి…!
ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …
Read More »చంద్రబాబుతో కాంగ్రెస్కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్
తెదేపాతో కాంగ్రెస్ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు …
Read More »మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!
రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …
Read More »కేసీఆర్ ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరార్….
ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్నగర్), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో …
Read More »