తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపకుండా వారి సూచనల మేరకు సౌతాఫ్రికలోని మూడు అతి పెద్ద సిటీస్ లో బారీ చారిటీ డ్రైవ్ కార్యక్రమాన్ని మరియు వైరా, ఖమ్మం జిల్లాలో అన్నధాన కార్యక్రమము నిర్వయించారు. వైరా ఖమ్మంజిల్లా 1. బాలవెలుగు అనాధ శరణాలయములో అన్నధాన కార్యక్రమము …
Read More »టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?
మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …
Read More »మంత్రివర్గ విస్తరణ ముహుర్తం…గవర్నర్తో కేసీఆర్ భేటీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.
Read More »ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని సీఎం …
Read More »న్యూజీలాండ్ లో కేసీఆర్ గారి 65వ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 65 వ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ ఆధ్వర్యంలో ఆక్లాండ్ సూపర్ సిటీలోని ఎప్సం మరియు మనుకవ్ సిటీలోని న్యూజీలాండ్ బ్లడ్ శాఖలలో నిర్వహించడం జరిగింది.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు నిరాడంబరంగా సందేశాత్మకంగా “రక్త దానం – ప్రాణ దానం ” సామజిక కార్యక్రమం నిర్వహించినట్టు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి …
Read More »సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా…
ఈ నెల 17న టీఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారకరామారావు కీలకమైన పిలుపునిచ్చారు. గులాబీ దళపతి జన్మదినం సందర్భంగా పత్రికా ప్రకటనలు,ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.దీనికి బదులుగా ఒక మొక్కని నాటి శుభాకాంక్షలు తెలపాలని ఆయన కోరారు.ఆకుపచ్చని తెలంగాణ సాధనకు గులాబీ దళపతి చేస్తున్న కృషికి …
Read More »బాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..!
ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »ఈ నెల 17న అత్యంత ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..తలసాని
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో …
Read More »బాబు కులపిచ్చి..బయటపెట్టిన వైసీపీ ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను, అవినీతి విధానాలను…అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసును వివిధ పార్టీలకు చెందిన నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారనేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే తరహా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల పనితీరును…అవార్డుల విధానాలను విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో వివరించారు. …
Read More »చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా.?
1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రోళ్లను తిట్టాడని ఇప్పుడు కొత్తగా అడుగుతున్న చంద్రబాబు అండ్కో మరి 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలీదా..?(ఈ ఐదేళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకోలేదా..) 2.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం కేసీఆర్ను అడిగితే ఒప్పుకోలేదని, అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్ నాయకుల ముందే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పలేదా..? 3.హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్తో …
Read More »