Home / Tag Archives: kcr (page 510)

Tag Archives: kcr

కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు

తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …

Read More »

బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …

Read More »

సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్  ఐటీ గ్రిడ్ …

Read More »

డేటా చోరి కేసులో సంచలన విషయాలు..?

ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఈ రోజు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు చేశమన్నారు.ఈ సోదాలన్నీ సంబంధిత ఉద్యోగులు జరిపామన్నారు. ఈ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగులు …

Read More »

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేశ్!..

ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారు.ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు …

Read More »

సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబు-లోకేశ్ లపై సెటైర్.!

సోషల్ మీడియా ఇది నేటి అధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమై పోయింది.సోషల్ మీడియాను కొంతమంది చెడుకి వాడుకుంటున్నారు. మరికొంతమంది మంచికి వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోన్న ప్రధానాంశం డేటా చోరి వివాదం.. ఈవివాదం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు కల్సి టీడీపీని బలహీనపరచాలని.. ఏపీపై కుట్రలు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఏకంగా చంద్రబాబు …

Read More »

ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50లక్షలు ఆఫర్ చేసిన ఉత్తమ్..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,ఆత్రం సక్కు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెల్సిందే. అయితే పార్టీ మారడంపై టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో లెక్కలు చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలి.వెంటనే శాసనసభ స్పీకర్ పార్టీ మారినవారిపై …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్‌ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్‌ నేత హోంమంత్రి మహముద్‌ అలీ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్‌ ఖరారు …

Read More »

ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు..అమరులైన జవాన్లకు సభ ఘన నివాళి

శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …

Read More »

నూతనంగా మంత్రులు ప్రమాణ ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా బహరేన్ లో ఎన్నారై టీఅర్ఎస్ సెల్ సంబరాలు .

నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హార్దిక శుభాకాంక్షలు. ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించరు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ…నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat