ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »టీబీజేపీకి ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ
బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …
Read More »కాళేశ్వరంతో సహా రిజర్వాయర్లన్నింటిలోనూ..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని జలాశలాయాల్లో చేపపిల్లలు, రొయ్యలను విడుదల చేయాలని అధికారులకు మంత్రి లేఖ రాశారు. ఈ ఏడాది మొత్తం 24వేల నీటి వనరులలో 80కోట్ల చేప పిల్లలు సహా 5కోట్ల రొయ్య పిల్లల్ని కూడా విడుదల చేయనున్నట్లు ఆయన …
Read More »మొక్కల పెంపకం మానవాళి మనుగడకు అవసరం
మొక్కలు నాటడం మానవాళి మనుగడకు దోహదపడుతుందని రాష్ట్రవిద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.2014 కు పూర్వం చెట్లను పెంచడం కేవలం అటవీశాఖ పనిగా బావించేవారని ఆయన అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని ఆయన గుర్తు చేశారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం ఇమాంపేట లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యసభ …
Read More »సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే
కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …
Read More »గ్రేటర్ కు హరిత శోభ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నగరంలో 33 శాతం గ్రీన్ కవరేజీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా రూ. 17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్గుల్ బ్లాక్ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో …
Read More »తెలంగాణలోనే తొలి గ్రామంగా గుర్రాల గొంది
మనిషి జననం నుండి మరణం వరకు ప్రజలకు కనీస అవసరాలు తీర్చలన్నది… ఊరిలో స్మశాన వాటిక…మనిషి చనిపోతే దహన సంస్కారానికి ఖర్చు ఇస్తే ఎంతో పుణ్యం అని. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారి సంకల్పం… ఆదిశగా ఇటీవల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉచితంగానే దహన సంస్కారాలు చేసే కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు శ్రీకారం చుట్టారు.. అందుకు తొలి గ్రామంగా …
Read More »ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మరో పిలుపు..!
నిత్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉండే యువనేత,తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు,తెలంగాణ సమాజానికి ట్విట్టర్ వేదికగా మరో పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని కేటీఆర్ రామారావు పిలుపునిచ్చారు. చిప్పలపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా …
Read More »అంగవైకల్యాన్ని జయించిన మల్లయ్యలు..!
అంకం మల్లయ్య,గోగుల మల్లయ్యలు ఇప్పుడు యావత్తు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా మారిపోయారు..ఒకరికేమో కుడిచేయి లేదు. మరోకరికి మాటలు రావు. అయితేనేమి తాము దేనికి తక్కువ కాదన్నట్లు అందరిలెక్కనే పచ్చదనాన్ని పెంచడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన అంకం మల్లయ్య,గోగుల మల్లయ్య ఉపాధి హామీ పనిలో భాగంగా హరితహారంలో పాల్గోన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతూ హరితస్ఫూర్తిని చాటుతున్నారు. …
Read More »యువనేత కేటీఆర్ మార్గదర్శకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించాలనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనను సిరిసిల్ల పట్టణంలో నిన్న గురువారం అమలుచేశారు. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభు త్వం అందించే కల్యాణలక్ష్మి చెక్కును సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేస్తుంటారు. నేరుగా ఇంటికే వెళ్లి ఇవ్వాలనే కేటీఆర్ సూచన మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య …
Read More »