Home / Tag Archives: kcr (page 479)

Tag Archives: kcr

పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన …

Read More »

మీరే కథానాయకులంటూ సీఎం కేసీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక బహిరంగ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో గ్రామపంచాయతీలను ఉద్ధేశించి ఆయన రాశారు. ఆ లేఖలో ఏముందంటే..? ప్రియమైన తెలంగాణ ప్రజలకు నా నమస్సుమాంజులు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశంలో కెల్లా ఆదర్శ పల్లెగా నిలవాలనే నా ఆరాటం. అదే నా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మన ప్రభుత్వం సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందించిన సంగతి విదితమే. ఈ …

Read More »

పల్లెల ప్రగతికి సీఎం కేసీఆర్ శ్రీకారం..!

తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ …

Read More »

యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. శ్రీరాంపూర్ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం రాంపూర్ వద్ద పంప్ హౌస్ లు నిర్మాణం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు పంపు హౌస్ ల దగ్గర వెట్ రన్ ట్రయల్ నిర్వహించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఇంజనీర్లు నిర్వహించిన ఈ రన్ విజయవంతమైంది. తాజాగా రాంపూర్ వద్ద నిర్మించిన పంపుల …

Read More »

ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా …

Read More »

తెలంగాణ రైతన్న మోముపై చిరునవ్వుల కళ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …

Read More »

దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజ

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat