తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవరెడ్డి, వారి మిత్రులు రాజేష్ ఖన్నా ఈ రోజు షిర్డీ సాయిబాబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు …
Read More »అండగా ఉంటా..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య కొన్ని రోజుల కిందట వ్యవసాయ పనుల మీద పోలానికెళ్లాడు. దురదృష్టావత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. మంత్రి హారీశ్ రావు ఇంటికి వచ్చి తమ బాధను వ్రెళ్లదీసుకున్న సత్తయ్య కుటుంబానికి భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున అందాల్సిన నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడి …
Read More »మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …
Read More »కొత్త ట్రాఫిక్ రూల్స్ ..తొలి బాధితుడు ఇతడే..?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి. అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ …
Read More »తెలంగాణలో వేగంగా పట్టణీకరణ
తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుంది సీఈడీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం మూడున్నర కోట్లు. ఇందులో పట్టణాల్లో నివసించే వారి సంఖ్య మొత్తం 1.36 కోట్లుగా ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ జనాభా మొత్తం నలబై శాతం దాటుతుందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న పలు సంస్కరణలతో పాటుగా పరిపాలన …
Read More »కష్టపడితేనే పదవులు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు కోసం నియమించిన ఇంఛార్జ్,పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులు వస్తాయి.కాస్త అలస్యమైన కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరు కల్సి కట్టుగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని” …
Read More »మంత్రి హారీష్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి క్యాబినేట్ లో బెర్త్ దక్కకపోయిన కానీ ఈ నెలలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తన్నీరు హారీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన …
Read More »సర్కారు బడులను దత్తత తీసుకొండి..
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ …
Read More »నేనున్నాను..
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ పరిధిలో కవాడిగూడకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు సునీల్ సరిగ్గా 3ఏళ్ల కింద వచ్చిన తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నెల నెల ఖర్చులకు సర్కారు …
Read More »