Home / Tag Archives: kcr (page 461)

Tag Archives: kcr

హుజూర్ నగర్లో సీఎం కేసీఆర్ ఏమి వరాలు ప్రకటిస్తారు.!

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల …

Read More »

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ …

Read More »

అందుబాటులోకి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్

సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టత్మకరంగా నిర్మిస్తున్న సీతాఫల మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ను ప్రజల విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఫంక్షన్ హాల్ లో స్థానిక టీఆర్టీ   క్వార్టర్స్ కు చెందిన్ లక్ష్మి ప్రసన్న, గిరిప్రసాద్ ముదిరాజ్ ల వివాహానికి పద్మారావు గౌడ్ హాజరై నూతన వధువరులను దీవించడంతో పాటు హాల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. …

Read More »

చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపేవరిది-లేటెస్ట్ సర్వే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పోలిటికల్ హాట్ టాపిక్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో వైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పార్టీ తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నడంతో ఎన్నికల ప్రచారం లో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఉప …

Read More »

ఆర్టీసీ విలీనంపై జేపీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పది రోజులుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీలో డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో.. ఇరవై శాతం ప్రయివేట్ ఆధీనంలో .. పది శాతం ఆర్టీసీ ఆధీనంలో బస్సులు నడుస్తాయి. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయమని.. అది సంస్థ భవిష్యత్ …

Read More »

తెలంగాణకు కేంద్రం అన్యాయం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …

Read More »

ఉప ఎన్నికల్లో డబ్బులను నమ్ముకుంటున్న ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతలు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని మమ్మురం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన …

Read More »

శానంపూడి సైదిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటికి దిగిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో సైదిరెడ్డి ఎక్కడకెళ్లిన ప్రజలు ఎదురు వచ్చి మరి హారతులు పడుతున్నారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోన్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజా ఆదరణ లభిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి గరిడేపల్లి,మఠంపల్లి మండల్లాల్లో ప్రచారం …

Read More »

సిరిసిల్ల చీరను కట్టిన న్యూజిలాండ్ ఎంపీ

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచంలోని దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికై.. నేతన్నల సంక్షేమంకోసం పలు పథకాలను చేపడుతున్న విషయం మనకు తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్నలు వేసిన చీరను న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat