Home / Tag Archives: kcr (page 457)

Tag Archives: kcr

హుజూర్ నగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ …

Read More »

హుజూర్ నగర్లో దుమ్ము లేపుతున్న టీఆర్ఎస్

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. ఇప్పటివరకు వెలువడిన ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపులో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో …

Read More »

4వేల ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు …

Read More »

మొదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో …

Read More »

ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు

చాణక్య ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత నెల 26 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు. …

Read More »

తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి మార్పు

తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read More »

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కార్మికుల డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో కూడిన ఆరుగురు అధికారులతో పాటుగా హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో అధ్యయనం …

Read More »

యువతకు రోల్‌మోడల్‌గా మంత్రి కేటీఆర్‌

సోషల్‌మీడియాను సామాజిక మేల్కొలుపు కోసం వినియోగిస్తున్నారు ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే కాదు, ప్రజాచైతన్య కార్యక్రమాలకు పిలుపునివ్వడంలోనూ ముందువరుసలో ఉంటున్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. అభాగ్యులకు అండగా నిలుస్తూ.. యువతకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్‌.. ట్విట్టర్‌ స్టార్‌గా వెలుగొందుతున్నారు.   ట్విట్టర్‌లో క్రియాశీలకంగా ఉండే మంత్రి కేటీఆర్‌ సమాజంలో పొంచిఉన్న ప్రమాదాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల …

Read More »

తెలంగాణ హైకోర్టులో ఫిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరపాలని సూచించింది. అయితే తాజాగా ఆర్టీసీలో బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీకి బోర్డుకు లేకుండా ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధం అని ఫిటిషన్ పేర్కొన్నారు. సమ్మెపై ఏ …

Read More »

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat