Home / Tag Archives: kcr (page 440)

Tag Archives: kcr

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి …

Read More »

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read More »

నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలి

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దిషా అత్యారం, హ‌త్య‌ ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు. నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా క‌ఠిన చ‌ట్టం తేవాల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. 2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు …

Read More »

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్‌.   దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాతో …

Read More »

విజయవంతమవుతున్న గ్రీన్ ఛాలేంజ్

నేలంతా పచ్చగా ఉంటే.. మనుషులంతా చల్లగా ఉంటారనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మాటలతో స్పూర్తిపొంది.. గత యేడాది నేను ప్రారంభించి గ్రీన్ ఛాలేంజ్ దిన దిన ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతూ.. కోట్లాది హృదయాలను కదిలించడం.. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మొక్కను నాటి మరో …

Read More »

సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …

Read More »

సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ కార్మికులు భేటీ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 97డిపోలకు చెందిన ఐదుగురు కార్మికుల చొప్పున 485 మందితో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, ఆర్టీసీ బాగోగుల గురించి.. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాలపై పలు అంశాల గురించి చర్చించనున్నారు. ఇటీవల సమ్మె విరమణ భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ …

Read More »

రెవెన్యూ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సత్వరసేవలు అందించేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 107 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ఒక్క రెవెన్యూలోనే ఇన్నిరకాల చట్టాలు అమల్లో ఉండటంతో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఏ చట్టం ద్వారా పరిశీలించి పరిష్కరించాలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్ట్(బీ)లో పేర్కొన్న భూ సమస్యలు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యలకు తోడు రెవెన్యూ …

Read More »

రేపు జర్నలిస్టులు గ్రీన్ ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడానికి రాష్ట్రంలోని జర్నలిస్టులు తరలిరావాలని మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పిలుపునిచ్చాయి. రేపు సోమవారం ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat