తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …
Read More »కరోనా భారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరం..కేసీఆర్ !
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్ కానీ, …
Read More »గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్..సీఎం కేసీఆర్
వైరస్ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందికి …
Read More »లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?. అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం …
Read More »కేసీఆర్ గారు మనవాళ్లకు కొండంత అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు..జగన్ !
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.తెలంగాణ నుండి పర్మిషన్ రావడంతో చాలా మంది ఏపీ బోర్డర్ వరకు వచ్చినా …
Read More »ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం
కరోనా వైరస్పై సీఎం కేసీఆర్ ప్రకటించిన యుద్ధానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, …
Read More »లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …
Read More »సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …
Read More »తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఇండియా బులిటెన్ తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 41కి చేరాయి. మధ్యాహ్నం వరకు 39 కేసులు నమోదు అయ్యాయి.అయితే బుధవారం రాత్రికి మరో 2 కేసులు పెరిగి 41కి చేరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసులు నమోదు కాలేదు అనుకున్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు అయ్యాయి. …
Read More »