360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ..ఆయన మన తెలంగాణ ఠీవీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనం. తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణ శీలిగా నిలిచారు. …
Read More »పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి – సీఎం కేసీఆర్
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్రోడ్లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అన్నారు. సంస్కరణల లక్ష్యానికి నిలువెత్తు రూపం పీవీ అని కొనియాడారు. రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు. …
Read More »పీవీ రచనల ముద్రణ, స్మారకం కేంద్రం ఏర్పాటు : సీఎం కేసీఆర్
వీపీ నరసింహారావు రచించిన రచనలను వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పీవీ రచనలను విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు వెల్లడించారు. పీవీ రచనలను పలు భాషల్లో ముద్రిస్తామని సీఎం చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వంగర, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, …
Read More »ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు
రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కె. తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎండోమెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు …
Read More »మనం నిలవాలి..అడవి గెలవాలి
మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అడవులు పూర్తిగా అంతరించుకుపోయాయని, తిరిగి ఆ అడవులను పునరుద్ధరించుకోవాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీప్రాంతంలోని అర్బన్ పార్కులో అల్లనేరేడు మొక్కనాటి రాష్ట్రంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …
Read More »ఈచ్ వన్ …ఫ్లాంట్ వన్
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలయింది.సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అల్లనేరెడ్ మొక్కను నాటి ప్రారంభించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి అని సూచించారు.అంతే కాకుండా ఈచ్ వన్..ఫ్లాంట్ వన్ అనే నినాదంతో ముందుకు సాగాలి. మొక్కలను నాటడమే కాకుండా …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 920కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 737 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86,మేడ్చల్ లో 60కేసులోచ్చాయి.కరీంనగర్ లో 13,రాజన్న సిరిసిల్లలో 4,మహబూబ్ నగర్,నల్లగొండలో 3కేసులు నమోదయ్యాయి. ములుగు,వరంగల్ అర్భన్,మెదక్ జిల్లాలో 2కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ రూరల్,జనగాం ,కామారెడ్డి,సిద్దిపేట,మహబూబాబాద్,అసిఫాబాద్,ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.
Read More »కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని …
Read More »ఆకుపచ్చని బంగారు తెలంగాణే లక్ష్యం
మన అధికారం మన చేతిలో ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయని అందుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సమిష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు తెలిపారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, …
Read More »ఉద్యమంలా హరితహారం
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 వ విడత హరిత హారంలో బాగంగా 22వ డివిజన్ లోని గొల్లవాడ హనుమాన్ గుడి వద్ద మేయర్ గుండా ప్రకాశ్ రావు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు,కమీషనర్ పమేల సత్పతి,పోలీస్ కమీషనర్ రవిందర్,కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..వరంగల్ మహానగర పాలక సంస్థ …
Read More »