Home / Tag Archives: kcr (page 371)

Tag Archives: kcr

ఆరోగ్యశాఖలో మానవత్వంతో పనిచేయాలి : మంత్రి ఈటల

ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి …

Read More »

పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …

Read More »

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల‍్వకుంట్ల కవిత ఘన విజయం

తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఘ‌న‌విజ‌యం సాధించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆమెకు క‌నీసం పోటీకూడా ఇవ్వ‌లేక‌పోయాయి. మొత్తం 824 ఓట్ల‌లో 823 ఓట్లు పోల‌య్యాయి. ఇందులో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వ‌చ్చాయి. మొత్తం ప‌ది ఓట్లు చెల్ల‌బాటు కాలేదు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. మొద‌టి …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశ‌గా క‌విత

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ హ‌వా కొన‌సాగుతున్న‌ది. భారీ ఆధిక్యం దిశ‌గా ఉద్య‌మ పార్టీ అభ్య‌ర్థి క‌విత దూసుకెళ్తున్నారు. ఈ రోజు సోమవారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపులో మొద‌టి రౌండ్ ముగిసే స‌రికి 600 ఓట్ల‌కుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోల‌య్యాయి. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వ‌చ్చాయి. మిగిలిన 221 ఓట్ల‌ను రెండోరౌండ్‌లో లెక్కించ‌నున్నారు. …

Read More »

దర్గాలో మాజీ ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో‌ నాంపల్లిలోని యుసిఫియన్‌ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్‌ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం   వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ బాబా …

Read More »

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …

Read More »

తెలంగాణలో పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్‌ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్‌ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్‌శాఖ పరిశీలిస్తున్నది. మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. …

Read More »

దుబ్బాకలో రూ.104.09 కోట్లతో విద్యుత్‌ పనులు

తెలంగాణ రాష్ట్రంలో  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్‌ జిగేల్‌మంటున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్‌ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్‌, బొప్పాపూర్‌, కాసులాబాద్‌, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్‌పల్లి, అనాజీపూర్‌, కాసన్‌పల్లి, అనంతసాగర్‌ గ్రామాల్లో  33/11 కేవీ సబ్‌స్టేషన్లను 14 కొత్త …

Read More »

అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఓట్ల న‌మోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగ‌డ‌ల‌పై మంత్రులు నేత‌ల‌తో స‌మీక్ష చేశారు. అభ్య‌ర్థి ఎవ‌రైనా, గెలుపు ఖాయంగా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యుల‌తో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై మంత్రులిద్ద‌రూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌పల్లి వినోద్ కుమార్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్, మండ‌లి ప్ర‌భుత్వ చీఫ్ విప్ బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర …

Read More »

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు భారీ షాక్..

టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ యూత్ అద్యక్షుడు మిట్ట నిషాంత్ గౌడ్,ఎన్.ఎస్ యూ.ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కపిల రాజేశ్ సుమారు 400 మందితో కలిసి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat