టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు. ఎంపీ సంతోష్కుమార్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ …
Read More »ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందింది. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జి. …
Read More »ఎవరెన్ని కుట్రలు చేసినా ‘గెల్లు’ గెలుపు ఖాయం – మంత్రి KTR
ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్స్ ప్రాంగణంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్లో పోటీ చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాటను వారు కాదని …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం : TRS Wp కేటీఆర్
ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీనరీ ప్రతినిదులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ …
Read More »పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మూడు రోజుల పాటు …
Read More »Huzurabad By Poll-ఓటమి భయంతో బీజేపీ కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న హుజూరాబాద్లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ నాయకులు ఇల్లందకుంట మండ లం సిరిసేడులో కొత్త లొల్లికి తెరదీశారు. గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున కేంద్రమంత్రి కిషన్రెడ్డి రోడ్షో నిర్వహించారు. ప్రచారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడే …
Read More »హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర
హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్థంతి ని పురస్కరించుకుని లోయర్ ట్యాన్క్ బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి …
Read More »సైబర్ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం
సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్లోని దస్పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు
టీఆర్ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం …
Read More »గెల్లుకు హుజురాబాద్ ప్రజలు బ్రహ్మరథం
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆర్థికమంత్రి హరీశ్రావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో గెల్లుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో గెల్లుకు స్వాగతం పలికారు. హరీశ్రావుతో పాటు పార్టీ నాయకుల మీద పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అంకుషాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ …
Read More »