పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నవంబర్ ముప్పైన వేలుకి ఇంక్.. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అంతటా పింక్.. పక్కాగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం..వచ్చిన తర్వాత ఆడబిడ్డ లకు రూ.400కే సిలిండర్ ఇస్తాము ..ఆసరా పెన్షన్ రూ.5000 కాబోతుంది .అడబిడ్డలకు నెలకు …
Read More »కాంగ్రెస్ పాలన అంటే కరెంటు ఖతమే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలన అంటే కరెంటు ఖతమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్కు గతంలో …
Read More »నేడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న శుభవేళ గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం అందుకున్న పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు, తదితరులు ఉన్నారు…
Read More »నేడు మంత్రి హారీష్ రావు నామినేషన్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తర్వాత సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచాడు. 2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర …
Read More »మంత్రి హారీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా కొండగట్టు రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకీ ఆహ్వానించిన ములుగు ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు గారు,రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మరియు నాలుగు మండలాల ఎన్నికల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ గారు . ఇరువురు మాట్లాడుతూ,బీజేపీ కాంగ్రెస్ పార్టీ …
Read More »తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కడే సరైన వ్యక్తి
తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కడే సరైన వ్యక్తి అని సినీనటుడు, ఏపీ ఫిలిం, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, మానవతావాది అని, ఆయనను వదులుకోవద్దని, మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోసాని మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ మంచికి మంచి, చెడుకు చెడు ఉంటారు. భోళాశంకరుడు, వెరీ హానెస్ట్’ అని ప్రశంసించారు. …
Read More »బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు
బోథ్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని పొన్న,హిరపుర్,దాబా(B), బోజ్జు గూడ,సొంపల్లి, దోబి గూడ గ్రామాల్లో బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అనిల్ జాదవ్ గారు ప్రచారం నిర్వహించారు..!!ప్రచారంలో భాగంగా కెసీఆర్ గారు విడుదల చేసిన మెనుపేస్టో ఆకర్షితులై బీజేపీ నుండి BRS పార్టీ చేరిన సోంపల్లీ గ్రామనికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనం …
Read More »తెలంగాణను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీనే..
గత 60 ఎండ్లు నమ్మి అధికారం ఇస్తే తెలంగాణాను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని పరకాల ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.బుధవారం నియోజకవర్గంలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..పరకాలలో రేవూరి కి నర్సంపేట,వరంగల్ వెస్ట్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.పరకాల ప్రజలను …
Read More »అందరి చూపు ఎమ్మెల్యే కే. పీ.వివేకానంద గారి మెజారిటీ వైపే…
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో 129 సంజయ్ గాంధీ నగర్ కు చెందిన టిడిపి కంటెస్టెడ్ కౌన్సిలర్ దొరల్ల నారాయణ తో పాటు పలువురు పురుషులు, మహిళలతో పాటు 300 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని కొనసాగించడంలో సీనియర్ నాయకులు …
Read More »