విమర్శలకు కేసీఆర్ భయపడడు..నన్ను ముట్టుకుంటే తెలుస్తుంది నేను ఏమిటో అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సమావేశం ముగిసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలని నిర్ణయించాం అని చెప్పారు.రిజర్వేషన్లు ,పారిశ్రామిక రాయితీలపై కేంద్రంపై పోరాటం చేయాలని సూచించినట్లు తెలిపారు.ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి..ఆర్టికల్ 16,4 ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే …
Read More »