తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు. ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో …
Read More »