బతికున్నంత వరకు వైసీపీలోనే ఉంటానని కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. యాగంటి నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఆయన పాణ్యంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి వరకు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే నడుస్తానన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ను తాను కోరిన వెంటనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 470 కోట్లు కేటాయించి రిజర్వాయర్ నిర్మాణానికి …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!
ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …
Read More »వైసీపీ పార్టీ గెలుపు కోసం కర్నూల్ జిల్లాలో కాటసాని ఏం చేస్తున్నాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ పావులు కదుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి షరతుల్లేకుండా జనసేన అధినేత పవన్కల్యాణ్ …
Read More »వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా …
Read More »వైసీపీ అభిమానులకు మంచి ఊపునిచ్చే వార్త..300 వాహనాల్లో బయలుదేరుతున్న..కాటసాని
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమరింత బలం..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …
Read More »వైఎస్ జగన్ కోసం కర్నూల్ జిల్లాలో…90 శాతం మంది ఏం చేస్తున్నారో తెలుసా..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ పార్టీ అత్యదికంగా సీట్లు గెలిచిందే కర్నూల్ జిల్లాలోనే. ఏన్నో ఏళ్ల నుండి వైసీపీకి కంచుకోట కడప…దీని తరువాత కర్నూల్ ఉండేది కాని ఇప్పుడు కర్నూల్ తరువాత కడప అనే విదంగా మారింది. అంతలా వైఎస్ జగన్ మీద అభిమానం పెంచుకున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు. దీనికి ఉదహరణ కూడ 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలిచిన సీట్లే. అయితే …
Read More »వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న౦దున రాజకీయ పార్టీ నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తునారు.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోమళ్ళి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరు తమ తమ భవిష్యత్ కోసం పార్టీ లు మారుతున్నారు. …
Read More »