► భారత్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. ► భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది.. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.. ► కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ► కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు.. ► తెలంగాణలో 59, గుజరాత్లో 43, రాజస్థాన్లో 41 కేసులు.. ► యూపీలో 41, తమిళనాడులో 35, …
Read More »