Home / Tag Archives: karan reddy

Tag Archives: karan reddy

టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!

టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్‌గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11 సాయంత్రం హిమాయత్ నగర్‌లోని టీటీడీ దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరణ్ రెడ్డి టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కరణ్ రెడ్డి వ్యవహరిస్తారు.. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను …

Read More »

గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

బుుషికేష్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటన..!

పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్‌లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు.  విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్‌లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా  టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు   బుుషికేష్‌ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్‌కు వెళ్లిన వైవి …

Read More »

టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!

తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …

Read More »

బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!

హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైనది…చాతుర్మాస్య దీక్ష. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి గత 15 ఏళ్లుగా ఇట్టి చాతుర్మాస్య దీక్షను క్రమం తప్పకుండా తపస్సులా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు బుుషికేష్‌లో శారదాపీఠం శాఖలో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభించే ముందు గంగానదీమ తల్లికి పసుపు, కుంకుమలతో అభిషేకం …

Read More »

బుుషికేష్‌లో దరువు ఎండీ కరణ్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు…!

శ్రీ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్‌‌‌‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి కూడా స్వామిజీతో కలిసి చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు.ఈనెల 16 నుండి సెప్టెంబర్ 14 వరకు దాదాపు రెండు నెలల పాటు శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్షను పాటించనున్నారు. దీక్ష నిమిత్తం ఈ నెల 5 వ తేదీనే స్వామిజీ బుుషికేష్‌కు చేరుకున్న సంగతి …

Read More »

మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి

దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …

Read More »

జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరిన కరణ్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో సంచల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దరువు ఎండీ శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ ప్రతిపక్షనేతగా జగన్ తన పాత్రకు, ప్రజలు అప్పగించిన బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి దాదాపుగా పదేళ్లపాటు కరణ్ రెడ్డి జగన్ కు అండగా నిలబడ్డారు. …

Read More »

దరువు, కరణ్ కాన్సెప్ట్స్ సేవలను అభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …

Read More »

ఎంపీ కవితను కలిసిన దరువు ఎండీ కరణ్ రెడ్డి..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ,నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను `ద‌రువు` వెబ్‌సైట్‌, కరణ్ కాన్సెప్ట్స్ ( సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు క‌ర‌ణ్‌రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. ద‌రువు ఎండీ క‌ర‌ణ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు.డిజిట‌ల్ జ‌ర్న‌లిజం, సోష‌ల్ మీడియాలో `ద‌రువు` ప్ర‌త్యేక‌త త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat