బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో …
Read More »నేనేమి మాట్లాడిన దేశం కోసమే-కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »రాజ్నాథ్ సింగ్ తో కంగనా భేటీ
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆదివారం కంగనా రనౌత్ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్’లో కంగనా రనౌత్ పైలెట్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.
Read More »GHMC ఎన్నికల ఫలితాలపై కంగనా రనౌత్ ట్వీట్
తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. బీజేపీని ప్రశంసిస్తూ కాంగ్రెస్కు చురకలంటిస్తూ ట్వీట్ చేసింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ వైరల్గా మారింది. `ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` …
Read More »ఝాన్సీ లక్ష్మీబాయ్ కాలికి గాయం.. ఎవరు చేశారంటే..!!
కంగనా రనౌత్, ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఈమె నైజం. అంతేకాదు, ఫ్యాషన్గా ఉండే నటిగానూ కంగనా రనౌత్ మీడియాలో ఎక్కువ ప్రఖ్యాతగాంచారు. ఈమెకు ఇప్పటి వరకు మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు కూడా. 2015లో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేసిన తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవడంతోపాటు.. …
Read More »