సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 …
Read More »సరికొత్త రికార్డు సృష్టించిన కళ్యాణ లక్ష్మీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం.. ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి …
Read More »కులాంతర వివాహాలకు మరింత సాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన …
Read More »పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …
Read More »పరకాలలో ఎమ్మెల్యే చల్లా పర్యటన
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ,పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి …
Read More »వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించేది ఏమిటంటే..!
తెలంగాణలో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న రాజకీయ హడావుడి నేపథ్యంలో…ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటి ఇస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దించుతామని ప్రకటనలు చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాన్ని రాజకీయవర్గాలు తేలికగా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొనసాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని సర్కారే తిరిగి అధికారంలోకి రానుందని, ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ పగ్గాలు చేపడుతారని విశ్లేషిస్తున్నారు. see also :టీడీపీకి మరో …
Read More »