Home / Tag Archives: kadapa (page 7)

Tag Archives: kadapa

వైయ‌స్ భారతికి బ్రహ్మరధం పడుతున్న జమ్మలమడుగు ప్రజలు

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాల‌ని ఆయన భార్య వైయ‌స్ భార‌తి కోరారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో ఆమె రోడ్‌షో నిర్వహించారు. భారతికి జమ్మలమడుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఎస్‌ జగన్‌ను ప్రజలు బాగా …

Read More »

నేను ఓడిపోతాను టికెట్‌ కోసం ఇచ్చిన రూ…3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అభ్యర్థి

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే టీడీపీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్‌ రాజశేఖర్‌ ….పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైసీపీకి కంచుకోట అయిన బద్వేల్‌లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్‌ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీంతో తన …

Read More »

పులివెందులలో జగన్ నామినేషన్..భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి

ప్రతితిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుక్రవారం పులివెందుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి, వివేకానంద రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇటీవల మరణించిన ఆయన చిన్నాన వైఎస్‌ వివేకానందరెడ్డి మృతికి నివాళులుగా రెండు నిమిషాల మౌనం పాటించి తన …

Read More »

టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తా..వైసీపీకి మద్దతు ఇస్తున్న‌డీఎల్ రవీంద్ర రెడ్డి

వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒక‌రు క‌డ‌ప జిల్లాకు చెదిన నేత‌ డీఎల్‌. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నారు. విభేదాలను, శత్రుత్వాన్ని మరిచి గతంలో తాను తిట్టిన వైసీపీకి మద్దతు ప్రకటించారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డీఎల్‌ …

Read More »

టీడీపీ పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి నిరసన..!

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజక వర్గంలో టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద …

Read More »

వివేకాను చంపాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని అడుగుతున్నవారికోసం

1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …

Read More »

వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు సందర్శించారు.. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ అరాచకాలకు అంతే లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి వైఎస్‌ వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థమే కావడం లేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన …

Read More »

ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర జరుగుతోంది…ఆనం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను అంతం చెయ్యాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దారుణమని,దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు.ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. వైఎస్‌ కుటుంబంపై కక్షా రాజకీయాలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. రాజకీయంగా వాళ్ళని ఎదుర్కునే ధైర్యం లేక అధికారం కోల్పోతున్నామని భయంతో ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర …

Read More »

వైయ‌స్‌ వివేకానంద‌రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం..

మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభ‌మైంది. ఆయ‌న భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయ‌స్ఆర్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.   వైయ‌స్‌ …

Read More »

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat