పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 9వరకు ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ను చండీగఢ్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నామని, అందులో భారత్తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. అయితే, పాకిస్తాన్, …
Read More »ఢిల్లీ రికార్డ్.. డైరెక్ట్ సెమీస్ కు, పుణేరీ ఇంటికి..!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, పుణేరీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రైడర్ నవీన్ కుమార్ 19 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా వరుసగా 17సార్లు సూపర్ టెన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 20 పాయింట్ల భారీ తేడాతో పుణేరీ ని మట్టికరిపించింది. దాంతో డైరెక్ట్ గా సెమీస్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మరో …
Read More »మరోసారి దూసుకొచ్చిన నవీన్ ఎక్ష్ప్రెస్స్..బాహుబలి దెబ్బ సరిపోలేదా !
ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ …
Read More »నవీన్ ఎక్స్ప్రెస్….సిద్ధార్థ్ బాహుబలి..నిలిచేదెవరు ?
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా ఈ సోమవారం నాడు దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చత్రపతి శివాజీ స్టేడియం లో రాత్రి 8.30 నిముషాలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రతేక్యతనే నవీన్ ఎక్ష్ప్రెస్స్, సిద్దార్థ్ బాహుబలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే …
Read More »బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!
ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా నిన్న తెలుగు టైటాన్స్, బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఆశక్తికరంగా జరిగింది. ఒక ఎండ్ లో చూసుకుంటే చివర నాలుగు నిమషాలు ఉందనగా 8పాయింట్స్ లీడ్ లో ఉంది. ఆ సమయంలో రైడ్ కి వెళ్ళిన సిద్దార్థ్ దేశాయ్ బాహుబలి అటుపక్క ఉన్న నలుగురు ప్లేయర్స్ ని అవుట్ చేసి మొత్తం మీద 6పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా …
Read More »దిగ్గజ ఆటగాళ్ళు ..కొత్త అవతారం మరింత జోష్..!
భారత దిగ్గజ కబడ్డీ ఆటగాళ్ళు అనూప్ కుమార్,రాకేశ్ కుమార్ ఏడో సీసన్లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.ఆటకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కోచ్ లగా మారారు.పునేరి పల్టాన్ కు అనూప్, హరియాణా స్టీలర్స్ కు రాకేశ్ కుమార్ కోచ్ లుగా వ్యవహరించుచున్నారు. రాకేశ్ కుమార్ భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి భారత్ ను విజయపధంలో నడిపించగా.. అనంతరం అనూప్ కుమార్ ఆ భాద్యతలు స్వీకరించారు. వీరిద్దరికీ ఉన్న అనుభవంతో …
Read More »అమ్మాయిలకు సర్టిఫికెట్ కావాలంటే నాకు ఏమిస్తావని అడిగేవాడు.. 40మందిని లైంగికంగా
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్యానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం రేగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో తీసుకుని పలు కారణాలు వెల్లడించాడు. పురుగులమందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు …
Read More »