ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.
Read More »కరోనా బాధితులకై రూ.187కోట్లు విరాళమిచ్చిన జూకర్ బర్గ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.కరోనా బాధితులకు అండగా ఉండటానికి …
Read More »ఫేస్బుక్ లో మరో కొత్త ఫీచర్..ఉచితంగానే
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఫేస్బుక్.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వాడకం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్బుక్లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్బుక్లోని ప్రధాన ఫీచర్లు న్యూస్ఫీడ్, మెస్సెంజర్, వాచ్తో పాటు న్యూస్ అనే ప్రత్యేక ఫీచర్ని జతచేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మార్క్ …
Read More »ఫేస్బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్
ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే ప్రముఖ నటులు సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని వెనక్కి నెట్టిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్నినే క్రాస్ చేసింది. …
Read More »