ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలోనూ ఘోరపరాజయం పాలయ్యాడు పవన్. అయితే సార్వత్రిక …
Read More »జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?
నిన్నజరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్కు వెళ్లి జగన్తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …
Read More »జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్కు వెళ్లి జగన్తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …
Read More »పవన్ ఇలా చెప్పాడో లేదో అప్పుడే ఒక వికెట్ అవుట్..?
ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించారు.పవన్ కళ్యాణ్ చెప్పి కనీసం రెండు రోజులు గడవకుండానే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.జనసేన పార్టీ నేత రావేల కిషోర్ బాబు రాజీనామా చేసాడు.ఈ మేరకు లేఖ రాసి పార్టీ అధక్షుడు పవన్ కు పంపగా..ఆ లేఖలో కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల ఈ …
Read More »పవన్ వ్యాఖ్యలపై పైకి నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేకపోయిన జనసేన అభ్యర్ధులు
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని, సొంతపార్టీ నేతల వద్ద పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరుఫున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోకానీ, ఇప్పుడు 2019 ఎన్నికల …
Read More »నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందే చెప్పిన దరువు
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. లోక్సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా సాగుతోంది. అయితే ఎన్నికల ముందు దరువు చానల్ సంస్థ జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని దరువు సర్వే ద్వార వెల్లడించాము. …
Read More »ఫ్యాన్ జోరుకు మూగబోయిన తెలుగుతమ్ముళ్ళు..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైఎస్సార్సీపీ 143 సీట్ల ఆధిక్యం సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు.టీడీపీ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి.తెలుగు తమ్ముళ్ళ ఒక్కసారిగా ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయారు.తూర్పుగోదావరి,పశ్చిమలో కూడా క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ఉంది.ఈ దెబ్బతో చంద్రబాబు నివాశం కూడా నిర్మానుష్యంగా మారింది.అంతేకాకుండా …
Read More »టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు కొనసాగుతుంది.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ముందుగా అనుకున్నట్టుగానే చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూపించారు.ఫలితంగా బ్యాలెట్ లెక్కింపులో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లో ఉంది.వైసీపీ అధినేత జగన్ నమ్మకాన్ని అందరు నిలబెట్టారనే తెలుస్తుంది.ప్రస్తుతం ఫ్యాన్ గాలికి ఎదురు లేదని చెప్పాలి.ఇదిఇలా ఉండగా ఇక పవన్ పరిస్థితి అయితే మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాల్లో కూడా తాను …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!
దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …
Read More »ప్రాణాలను కబళిస్తున్న ఉద్దానం సమస్య ఏపార్టీ తీర్చుతుందని శ్రీకాకుళం వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ, మూడు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి టీడీపీలోకి ఫిరాయించారు. ఇక్కడ ఎంపీ స్థానంలో మొదట్నుంచి కింజరపు కుటుంబానికే కాస్త పట్టుంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే, ఇచ్చాపురం మొదటి నుంచి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. 2004 ఎన్నికల్లో …
Read More »