Home / Tag Archives: joining (page 11)

Tag Archives: joining

70 నియోజకవర్గాల్లో 10వేల ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన రవిచంద్రా

నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క‌నుమూరు ర‌వి చంద్రారెడ్డి, క‌నుమూరు హ‌రిచంద్రారెడ్డి, వారి అనుచ‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ టీడీపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల …

Read More »

నాతండ్రిని చంపింది చంద్రబాబే.. అయినా టీడీపీలో చేరుతా.. ఎందుకంటే..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి …

Read More »

ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకున్న బికాంలో ఫిజిక్స్

ఏపీలో రాజ‌కీయ వేడి మొద‌లైంది.ఇప్ప‌టికే కొంద‌రు నేతలు సీట్లు ఇచ్చే పార్టీల‌ను వెత‌డ‌క‌డం మొద‌లుపెట్టారు.ఆశించిన పార్టీలో సీట్లు దొర‌క‌ని నేత‌లు పార్టీలు మారేంద‌కు రంగం సిద్దం చేసుకున్నారు.ఇటీవ‌లే వంగ‌వీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ బ‌రిలో దిగ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి వైసీపీ పార్టీ త‌రుపున‌ పోటీ …

Read More »

యువనేత జగన్ సారధ్యంలో పనిచేసి చంద్రబాబుకు బుద్ధి చెబుతాం

ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సహజమే కానీ ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని నిరూపిస్తున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పొదలకురుకు చెందిన యువత దాదాపుగా 30మంది వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …

Read More »

భాను చందర్ వైసీపీలో చేరడానికి కారణాలివే

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి మున్ముందుకు సాగి ముగింపు దశకు చేరుకుంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా …

Read More »

ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా

ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్‌, నిఖిల్‌, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్‌, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్‌ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …

Read More »

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

టీఆర్ఎస్ లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో సప్పిడే సంజీవ్, తుమ్మిడే సురేష్ సహా 100మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి (పరిగి) మహేశ్వర్ రెడ్డి సమక్షంలో గండీడ్ మండలం పెద్దవార్వాలుకు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం …

Read More »

వైఎస్ జ‌గ‌న్ స్ఫూర్తితోనే.. ”భ‌ర‌త్ అనే నేను”

శ్రీ‌మంతుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత కొర‌టాల శివ‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కాంబోలో వ‌స్తున్న చిత్రం భ‌ర‌త్ అనే నేను. డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రం క‌థ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్న వార్త ఇప్పుడు షోల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది. అయితే, మ‌హేష్‌బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు వైసీపీ లీడ‌ర్‌గా ఉన్న …

Read More »

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన ”గాయ‌త్రి”..!!

వైసీపీలోకి మోహ‌న్ బాబు..! క‌న్ఫాం చేసిన గాయ‌త్రి మూవీ..!! తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తోంది గాయ‌త్రి మూవీ. అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం గాయ‌త్రి శుక్ర‌వారం విడుద‌లైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat