బొగ్గు స్కాంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …
Read More »