జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నెంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్ను …
Read More »