ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ …
Read More »ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …
Read More »