బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు .దేశ సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన సైనిక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు.అందులో భాగంగా భారత్ కే వీర్ అనే పేరుతొ ఒక వెబ్సైట్ ,అప్లికేషనును గత ఏడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే నేరుగా దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళాలు అందించవచ్చు.అయితే …
Read More »