ఆయన తలచుకుంటే నాలుగేళ్లపాటు మంత్రిగా పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ.. బుగ్గ కారులో తిరుగుతూ.. తన పోర్ట్ ఫోలియో కు సంసంధించిన రాష్ట్రవ్యాప్తంగా అధికారాలను అనుభవిస్తూ దర్జాగా బతకవచ్చు. కానీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆమార్గాన్ని ఎంచుకోలేదు. తనకు రాజకీయంగా బిక్ష పెట్టిన కుటుంబం కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయారు. మంత్రిపదవిని తృణప్రాయంగా వదిలేశారు. నియోజకవర్గ వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకుని.. పార్టీ కోసం, తన నాయకుని కోసం గౌరవప్రదంగా …
Read More »పార్టీ మార్పుపై వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి క్లారిటీ ..!
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నా నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం ఖాయామా ..తనపై పార్టీ మారుతున్నారు అని వస్తున్నా వార్తలపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర శుక్రవారం ఆయన నారాయణ పురంలో వైసీపీ పార్టీ …
Read More »దాచేపల్లి మానవ మృగం టీడీపీ కార్యకర్తనా ..!
ఏపీలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో డెబ్బై ఏళ్ళకు పైగా వయస్సున్న అన్నం సుబ్బయ్య తొమ్మిదేళ్ళ వయస్సున మైనర్ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన సంఘటన యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల దించుకునేలా చేసింది.అయితే ఇంతటి దారుణమైన ఘోరానికి పాల్పడిన మానవ రూపంలో ఉన్న మృగం అన్నం సుబ్బారావు అధికార టీడీపీ పార్టీలో ఎంతో క్రియశీలిక కార్యకర్త అని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన బీసీ విభాగ …
Read More »